ఏపీలో రైతులకు ప్రతి నెలా రూ.3,000 పెన్షన్ లభిస్తుంది! ప్రధానమంత్రి కిసాన్ మంధన్ యోజనకు ఇలా దరఖాస్తు చేసుకోండి | PM Kisan Mandhan Yojana
ఏపీలో రైతులకు ప్రతి నెలా రూ.3,000 పెన్షన్ లభిస్తుంది! ప్రధానమంత్రి కిసాన్ మంధన్ యోజనకు ఇలా దరఖాస్తు చేసుకోండి | PM Kisan Mandhan Yojana Details Telugu భారతదేశం రైతు దేశం. కానీ, వయస్సు పైబడిన తర్వాత సాగు చేయడం రైతులకు భారంగా మారుతుంది. అటువంటి వృద్ధాప్య సమయంలో రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం PM Kisan Maandhan Yojana (పీఎమ్కేఎంవై) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా చిన్న మరియు అతి …